సాక్షి లైఫ్ : కొన్ని ఆహారాలను దూరం పెట్టడం ద్వారా పలురకాల అనారోగ్య ప్రమాదాలను తగ్గించవచ్చు. అందుకోసం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా మన శరీరంలో కాలేయం అనేది ప్రధానమైన అవయవం. ఇది పిత్త ఉత్పత్తి, గ్లైకోజెన్, విటమిన్లు, ఖనిజాల నిల్వతో పాటు రక్తాన్ని శుభ్రపరచడం, పోషకాలను ప్రాసెస్ చేయడం వంటి అనేక కీలక విధులను నిర్వహిస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం..
ఇది కూడా చదవండి.. ప్రపంచవ్యాప్తంగా హైపర్టెన్షన్ బాధితులు వీళ్లే..
ఇది కూడా చదవండి..ఫర్ క్వాలిటీ స్లీప్ : ఎలాంటి మార్పుల ద్వారా నాణ్యమైన నిద్ర పొందవచ్చు..?
ఇది కూడా చదవండి..స్లీప్ మాక్సింగ్ ట్రెండ్ ఆరోగ్యానికి ప్రమాదకరమా..?
అయితే, వేగంగా మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా కాలేయ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. ఫ్యాటీ లివర్, సిర్రోసిస్ వంటివి ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. వీటితో పాటు, ఈ మధ్య కాలేయ క్యాన్సర్ కూడా చాలా మందిని బాధితులుగా మారుస్తోంది. ఇటీవల ప్రముఖ నటి దీపికా కక్కర్ కూడా ఈ వ్యాధి బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. వేయించిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన మాంసం, మద్యం, చక్కెర పానీయాలు వంటి వాటికి దూరంగా ఉండడం ద్వారా హెల్తీగా ఉండొచ్చు.
ఇది కూడా చదవండి.. రాత్రి భోజనం తర్వాత నడిస్తే.. ప్రయోజనాలివే..
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి..ప్రోటీన్ లోపంవల్ల తలెత్తే 6 అనారోగ్య సమస్యలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com