సాక్షి లైఫ్ : స్వీట్ తిన్న తర్వాత శరీరంలో గ్లూకోజ్ నెమ్మదిగా శోషించడం జరుగు తుంది. కానీ స్వీట్ తిన్న వెంటనే మీరు నీళ్లు తాగితే, నీటితో కలిసి గ్లూకోజ్ శరీరంలో వేగంగా శోషిస్తుంది. దీనివల్ల రక్తంలో షుగర్ స్థాయి అకస్మాత్తుగా పెరగవచ్చు. ఇది ముఖ్యంగా మధుమేహ రోగులకు ప్రమాదకరంగా ఉంటుంది, దీర్ఘకాలంలో టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. స్వీట్ తిన్న తర్వాత నీళ్లు తాగకపోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?