మరింతగా పెరగనున్న ఉష్ణోగ్రతలు..

సాక్షి లైఫ్ : తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఎలాంటి వాతావరణ మార్పులు జరుగుతాయనేది.. హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకురాలు నగరత్న సాక్షి లైఫ్ కు వివరించారు.. ఆ విశేషాలు తెలుసుకోవడానికి ఈ వీడియో ను క్లిక్ చేయండి..

Tags :

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com