సాక్షి లైఫ్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఒక ఉత్తర్వు ఇప్పుడు అల్లోపతి,ఆయుర్వేద వైద్య వర్గాల మధ్య చిచ్చు పెట్టింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయుర్వేద వైద్యులు 58 రకాల శస్త్రచికిత్సలను స్వతంత్రంగా నిర్వహించవచ్చని ప్రభుత్వం అనుమతించడమే దీనికి కారణం.
ఇది కూడా చదవండి..