సాక్షి లైఫ్ : ఢిల్లీ ప్రభుత్వం వయ వందన యోజన కింద 70 ఏళ్లు నిండిన అంతకంటే పైబడిన వయస్సు కలిగిన సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆరోగ్యసేవలు కల్పించాలని నిర్ణయించింది. ఈ పథకాన్ని ఏప్రిల్ 28న త్యాగరాజ స్టేడియంలో ప్రారంభించనున్నారు. అదే రోజు నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. ఈ పథకం కింద, నమోదుచేసుకున్న సీనియర్ సిటిజన్కు ఒక హెల్త్ కార్డ్ లభిస్తుంది, దీనిలో ఆరోగ్య రికార్డులు, అత్యవసర సేవల గురించిన సమాచారాన్ని పొందుపరుస్తారు.
ఇది కూడా చదవండి..సమ్మర్ అలర్ట్ : వేసవిలో ఏ రకమైన ఆహారాలకు దూరంగా ఉండాలి..?
ఇది కూడా చదవండి..ఫుడ్ అనేది పిల్లలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది..?